4 మార్చి, 2012

జూ.ఎన్టీఆర్‌కు మధిర కోర్టు సమన్లు


మధిర: సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు ఖమ్మం జిల్లా మధిరకోర్టు సమన్లు జారీ చేసింది. 2009లో నిర్వహించిన రోడ్డుషోకు ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని.. ఆయనపై కేసు నమోదైంది. దీంతో ఎన్టీఆర్‌ను ఈ నెల 20న కోర్టుకు హాజరు కావల్సిందిగా ఆదేశించింది.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

1, diflucan,